34వ అరబ్ సమ్మిట్.. ఇరాక్ HH సయ్యద్ షిహాబ్ టీమ్..!!
- May 17, 2025
మస్కట్: మే 17న బాగ్దాద్ లో జరగనున్న 34వ అరబ్ సమ్మిట్, ఐదవ అరబ్ ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సమ్మిట్ లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంటుంది. ఈ మేరకు ప్రతినిధి బృందానికి రక్షణ వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ షిహాబ్ బిన్ తారిక్ అధ్యక్షత వహిస్తున్నారు. ఆయన తన బృందంతో రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ కు బయలుదేరారు.
హిస్ హైనెస్ తో పాటు విదేశాంగ మంత్రి హిస్ ఎక్సలెన్సీ సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్-బుసైది, న్యాయ వ్యవహారాల మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్-సైది, ఆర్థిక మంత్రి హిస్ ఎక్సలెన్సీ డాక్టర్ సయీద్ బిన్ మొహమ్మద్ అల్-సక్రీ, ఈజిప్టులో ఒమన్ రాయబారి, అరబ్ లీగ్ కు దాని శాశ్వత ప్రతినిధి, తాత్కాలిక అధిపతి హిస్ ఎక్సలెన్సీ రాయబారి అబ్దుల్లా బిన్ నాసర్ అల్-రహ్బీ ఉన్నారు.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ చారిత్రాత్మక విజయం..
- TANA ప్రపంచసాహిత్యవేదిక 6వ వార్షికోత్సవం
- బిగ్ టికెట్ ఈ-డ్రాలో నలుగురు భారతీయులకు అదృష్టం..
- మలేషియాలో అక్రమ వలసదారులకు ఊరట..
- EC నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టు కు మమతా బెనర్జీ
- RTC కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
- పసుపు క్వింటాల్ కు రూ.16 వేల మద్దతు ధర ప్రకటించాలి: కవిత
- వైజాగ్ ఫుడ్ లవర్స్ కి గుడ్ న్యూస్..
- పెట్రోల్, డీజిల్ ధరల పై బాంబు పేల్చిన కేంద్ర ప్రభుత్వం
- జాతీయ సమైక్యతకు ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’ కీలకం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా









