విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- May 19, 2025
విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ ఉపమేయరు ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నేడు నిర్వహించిన సమావేశంలో 56 మంది సభ్యులుగాను 54 మంది హాజరయ్యారు.దీంతో కోరం లేకపోవడంతో రేపటి ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఉప మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై పలువురు టిడిపి కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు.ఈ పోస్ట్ టిడిపికే కేటాయించాలంటూ ఆ కార్పొరేటర్లు పట్టు పడుతున్నారు..దీంతో టిడిపి వారిని బుజ్జగించే పనిలో పడింది..
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









