విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
- May 19, 2025
విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థ ఉపమేయరు ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నేడు నిర్వహించిన సమావేశంలో 56 మంది సభ్యులుగాను 54 మంది హాజరయ్యారు.దీంతో కోరం లేకపోవడంతో రేపటి ఈ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.ఉప మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై పలువురు టిడిపి కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు.ఈ పోస్ట్ టిడిపికే కేటాయించాలంటూ ఆ కార్పొరేటర్లు పట్టు పడుతున్నారు..దీంతో టిడిపి వారిని బుజ్జగించే పనిలో పడింది..
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









