ఖతర్ లో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ వారాంతానికి అలర్ట్ జారీ..!!
- May 22, 2025
దోహా, ఖతార్: మే 23-24 తేదీల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని, హ్యూమిడిటీ స్టాటిక్పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాస్త్రం హెచ్చరిక జారీ చేసింది. "దేశంలో వారాంతంలో మే 23-24లో హ్యూమిడిటీ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది" అని దాని సోషల్ మీడియాలో పేర్కొంది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత 30°C ఉండగా గరిష్ట ఉష్ణోగ్రత 45°Cగా నమోదవుతోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!







