ఖతర్ లో వేగంగా మారుతున్న వాతావరణం.. ఈ వారాంతానికి అలర్ట్ జారీ..!!
- May 22, 2025
దోహా, ఖతార్: మే 23-24 తేదీల్లో వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని, హ్యూమిడిటీ స్టాటిక్పెరుగుతాయని ఖతార్ వాతావరణ శాస్త్రం హెచ్చరిక జారీ చేసింది. "దేశంలో వారాంతంలో మే 23-24లో హ్యూమిడిటీ స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాలలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది" అని దాని సోషల్ మీడియాలో పేర్కొంది.
దేశంలోని వివిధ ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రత 30°C ఉండగా గరిష్ట ఉష్ణోగ్రత 45°Cగా నమోదవుతోందని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- సౌదీలో ఐబెక్స్ను వేటాడిన వ్యక్తి అరెస్ట్..!!
- బహ్రెయిన్ లో రెండు రోజుల్లోనే మ్యారేజ్ సర్టిఫికెట్..!!
- సలాలాలో ఒమన్ ట్రెడిషనల్ గేమ్స్ సీజన్ 2026 ప్రారంభం..!!
- భోగాపురం నుంచి తొలిరోజు 31 విమాన సర్వీసులు
- కొలంబియా భూకంప బాధితులకు యూఏఈ భారీ సాయం..!!
- ఖతార్లో వినియోగదారుల భద్రతకు పెద్దపీట..!!
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్స్టాప్లలో రియల్టైమ్ బస్ రాక సమాచారం







