జూన్ 1 నుండి డెలివరీ బైక్లపై నిషేధం..!!
- May 24, 2025
కువైట్: జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లపై బైక్ పై వినియోగ వస్తువుల డెలివరీని నిషేధించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఈ నిషేధం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉంటుంది. ఏదైనా నిబంధనలను పాటించకపోతే బైక్ లైసెన్స్ నిబంధనలు, షరతుల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









