జూన్ 1 నుండి డెలివరీ బైక్లపై నిషేధం..!!
- May 24, 2025
కువైట్: జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లపై బైక్ పై వినియోగ వస్తువుల డెలివరీని నిషేధించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఈ నిషేధం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉంటుంది. ఏదైనా నిబంధనలను పాటించకపోతే బైక్ లైసెన్స్ నిబంధనలు, షరతుల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







