జూన్ 1 నుండి డెలివరీ బైక్లపై నిషేధం..!!
- May 24, 2025
కువైట్: జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లపై బైక్ పై వినియోగ వస్తువుల డెలివరీని నిషేధించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఈ నిషేధం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉంటుంది. ఏదైనా నిబంధనలను పాటించకపోతే బైక్ లైసెన్స్ నిబంధనలు, షరతుల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









