జూన్ 1 నుండి డెలివరీ బైక్లపై నిషేధం..!!
- May 24, 2025
కువైట్: జూన్ 1 నుండి ఆగస్టు 31 వరకు మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా అన్ని రోడ్లపై బైక్ పై వినియోగ వస్తువుల డెలివరీని నిషేధించనున్నట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. ఈ నిషేధం ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు ఉంటుంది. ఏదైనా నిబంధనలను పాటించకపోతే బైక్ లైసెన్స్ నిబంధనలు, షరతుల ఉల్లంఘనగా పరిగణించబడుతుందని మంత్రిత్వ శాఖ జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ రిలేషన్స్ అండ్ మీడియా ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







