ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- May 24, 2025
మనామా: భారత్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బైజయంత్ 'జే' పాండా నేతృత్వంలోని భారతదేశం నుండి ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం మే 24 నుండి 25 వరకు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయిన్ కు చేరుకుంది. ఈ విశిష్ట ప్రతినిధి బృందంలో పార్లమెంటు సభ్యులు, సీనియర్ రాజకీయ ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు.
2025 ఏప్రిల్ 22న భారతదేశంలోని పహల్గామ్ లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇటీవలి పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారసాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.
భారతదేశం, బహ్రెయిన్ చారిత్రాత్మకంగా బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి.ఇది ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలలో అభివృద్ధి చెందుతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం USD 1.7 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- గల్ఫ్ పర్యటనలో భాగంగా యూఏఈ చేరుకున్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో
- టీటీడీ కీలక నిర్ణయం..
- మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు
- రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోడీ భేటీ
- ఒమాన్లో కొన్ని చట్టాలకు సవరణలు..
- వాహన తనిఖీ కోసం ఇక సెంటర్కు వెళ్లాల్సిన అవసరం లేదు..
- ఖైదీల కోసం ‘వరల్డ్ కప్’ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించిన దుబాయ్ పోలీస్
- హాట్ ఎయిర్ బెలూన్ ప్రమాదంలో 8 మంది మృతి
- ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..







