ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- May 24, 2025
మనామా: భారత్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బైజయంత్ 'జే' పాండా నేతృత్వంలోని భారతదేశం నుండి ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం మే 24 నుండి 25 వరకు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయిన్ కు చేరుకుంది. ఈ విశిష్ట ప్రతినిధి బృందంలో పార్లమెంటు సభ్యులు, సీనియర్ రాజకీయ ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు.
2025 ఏప్రిల్ 22న భారతదేశంలోని పహల్గామ్ లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇటీవలి పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారసాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.
భారతదేశం, బహ్రెయిన్ చారిత్రాత్మకంగా బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి.ఇది ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలలో అభివృద్ధి చెందుతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం USD 1.7 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్లో భారత్కు డబుల్ టైటిల్









