ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- May 24, 2025
మనామా: భారత్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బైజయంత్ 'జే' పాండా నేతృత్వంలోని భారతదేశం నుండి ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం మే 24 నుండి 25 వరకు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయిన్ కు చేరుకుంది. ఈ విశిష్ట ప్రతినిధి బృందంలో పార్లమెంటు సభ్యులు, సీనియర్ రాజకీయ ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు.
2025 ఏప్రిల్ 22న భారతదేశంలోని పహల్గామ్ లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇటీవలి పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారసాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.
భారతదేశం, బహ్రెయిన్ చారిత్రాత్మకంగా బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి.ఇది ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలలో అభివృద్ధి చెందుతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం USD 1.7 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!