ద్వైపాక్షిక చర్చల కోసం బహ్రెయిన్ కు చేరుకున్న భారత ప్రతినిధి బృందం..!!
- May 24, 2025
మనామా: భారత్ పార్లమెంటు సభ్యుడు శ్రీ బైజయంత్ 'జే' పాండా నేతృత్వంలోని భారతదేశం నుండి ఉన్నత స్థాయి అఖిలపక్ష ప్రతినిధి బృందం మే 24 నుండి 25 వరకు రెండు రోజుల అధికారిక పర్యటన కోసం బహ్రెయిన్ కు చేరుకుంది. ఈ విశిష్ట ప్రతినిధి బృందంలో పార్లమెంటు సభ్యులు, సీనియర్ రాజకీయ ప్రముఖులు, మాజీ దౌత్యవేత్తలు ఉన్నారు.
2025 ఏప్రిల్ 22న భారతదేశంలోని పహల్గామ్ లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి తర్వాత ఈ పర్యటన జరిగింది. ఇటీవలి పరిణామాల మధ్య రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారసాన్ని బలోపేతం చేయడం దీని లక్ష్యం.
భారతదేశం, బహ్రెయిన్ చారిత్రాత్మకంగా బలమైన ద్వైపాక్షిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి.ఇది ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలలో అభివృద్ధి చెందుతూనే ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం USD 1.7 బిలియన్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- భార్య అనుకుని మరో మహిళపై దాడి.. షార్జాలో వ్యక్తిపై కేసు..!!
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి
- కువైట్లో ఘనంగా భారత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- బహ్రెయిన్కు భారత్ అండగా ఉంటుంది.. జైశంకర్ పర్యటనతో భరోసా..!!
- అల్ సాద్ మెట్రో స్టేషన్లో ఆకట్టుకుంటున్న ఆర్టిస్టిక్ మ్యూరల్స్..!!
- భారత్@80.. సౌదీ అరేబియాతో మరింత బలపడుతున్న భాగస్వామ్యం..!!
- మస్కట్లో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..!!
- ‘వికసిత్ భారత్’లో ఏపీ పాత్ర కీలకం..డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- సేవా కార్యక్రమాల్లో శోభా రెడ్డి–ప్రసాద్ రెడ్డి దంపతుల ఆదర్శ ప్రస్థానం
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు







