యూఏఈలో నాలుగు రోజులపాటు ఈద్ అల్ అధా సెలవులు..!!
- May 28, 2025
యూఏఈ: ప్రభుత్వ ఉద్యోగులకు ఈ సంవత్సరం ఈద్ అల్ అధా సందర్భంగా నాలుగు రోజులపాటు సెలవులు రానున్నాయి. ఫెడరల్ అథారిటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 9 దుల్ హిజ్జా నుండి 12 దుల్ హిజ్జా వరకు సెలవులను ప్రకటించారు. అంటే, జూన్ 5 (గురువారం) నుండి జూన్ 8 (ఆదివారం) వరకు ప్రభుత్వ రంగ ఉద్యోగులకు సెలవులు ఉంటాయి. జూన్ 9 (సోమవారం) ప్రభుత్వ కార్యాలయాలు పునర్ ప్రారంభం అవుతాయి.
నెలవంక కన్పించడంతో మే 28ని దుల్ హిజ్జా మొదటి రోజుగా ప్రకటించారు. ఈ క్రమంలో అరఫా దినం జూన్ 5 న వస్తుంది. ఈద్ అల్ అధా జూన్ 6 (శుక్రవారం) ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









