అరెస్టైన ఐఎస్ఐఎస్ సానుభూతిపరులనుండి కీలక విషయాలు రాబట్టిన ఎన్ఐఏ
- July 11, 2016
ఐసిస్ సానుభూతిపరులను సోమవారం విచారించిన కేంద్ర దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) వారినుంచి కీలక విషయాలు రాబట్టింది. ఇటీవలి హైదరాబాద్లో విధ్వంసానికి విఫలయత్నం చేసి పోలీసులకు చిక్కిన ఐసిస్ సానుభూతిపరులను ఎన్ఐఏ తన కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. చార్మినార్ వద్ద సహద్ 9 ఎయిర్సెల్ ప్రి యాక్టివేటెడ్ సిమ్ కార్డులు, ఐదు చైనా ఫోన్లను కొన్నట్లు అధికారులు నిర్థరించారు. పేలుడు పదార్థాలను తూకం వేసేందుకు బరువు తూచే యంత్రాన్ని ఇలియాస్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మిగిలిన ఉగ్రవాదులతో సంప్రదింపులు జరిపేందుకు ఇక్బాల్ ఎన్క్రిప్ట్ మెయిల్ను ఇక్బాల్ వాడినట్లు, టుటనోటా.కామ్ మెయిల్తో ఉగ్రవాదులతో చర్చించినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







