తొక్కిసలాటలో మృతిచెందిన వారి వివరాలు
- July 13, 2015
రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల వివరాలు :
- రుద్రరాజు లక్ష్మి (పగో జిల్లా యండగండి)
- గొర్రెల మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
- దేశినేని కృష్ణమ్మ (తూగో జిల్లా వేమగిరి)
- పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ (శ్రీకాకుళం)
- లక్ష్మణరావు (పగో జిల్లా తాడేపల్లి గూడెం)
- పాండవుల విజయలక్ష్మి (విశాఖ జిల్లా వడ్లపూడి)
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







