తొక్కిసలాటలో మృతిచెందిన వారి వివరాలు
- July 13, 2015
రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల వివరాలు :
- రుద్రరాజు లక్ష్మి (పగో జిల్లా యండగండి)
- గొర్రెల మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
- దేశినేని కృష్ణమ్మ (తూగో జిల్లా వేమగిరి)
- పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ (శ్రీకాకుళం)
- లక్ష్మణరావు (పగో జిల్లా తాడేపల్లి గూడెం)
- పాండవుల విజయలక్ష్మి (విశాఖ జిల్లా వడ్లపూడి)
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు







