తొక్కిసలాటలో మృతిచెందిన వారి వివరాలు
- July 13, 2015
రాజమండ్రి పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. కోటగుమ్మం పుష్కరఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 14 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల వివరాలు :
- రుద్రరాజు లక్ష్మి (పగో జిల్లా యండగండి)
- గొర్రెల మంగమ్మ (విశాఖ జిల్లా పెందుర్తి)
- దేశినేని కృష్ణమ్మ (తూగో జిల్లా వేమగిరి)
- పొట్లూరి లక్ష్మి, లంబ తిరుపతమ్మ (శ్రీకాకుళం)
- లక్ష్మణరావు (పగో జిల్లా తాడేపల్లి గూడెం)
- పాండవుల విజయలక్ష్మి (విశాఖ జిల్లా వడ్లపూడి)
--యం.వాసుదేవ రావు(బహ్రెయిన్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







