పెట్ డాగ్ అప్పగించని విమానయాన సంస్థ.. BD1,275 పరిహారం..!!
- May 31, 2025
మనామా: ఓ పెట్ డాగ్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక అరబ్ కుటుంబంతో కలిసి దిగింది. కేవలం మూడు గంటల దూరంలో ఉన్న గమ్యస్థానం నుండి అది వచ్చింది. పెంపుడు జంతువుకు అన్ని ప్రయాణ పత్రాలు ఉన్నాయి. అనుమతులు, ఆరోగ్య తనిఖీలు, విమానాశ్రయ తనిఖీల ద్వారా ఎటువంటి సమస్య లేదని తేలింది. కానీ విమానం దిగగానే ఊహించని మలుపు తిరిగింది. విమానయాన సంస్థ ఆ డాగ్ ను బయటకు పంపేందుకు నిరాకరించింది. దీనికి సంబంధించి ఎటువంటి కారణం చెప్పలేదు. సదరు కుటుంబానికి సమాచారం ఇవ్వలేదు. దాంతో దాని యజమాని ఫిర్యాదు చేయగా, మైనర్ కమర్షియల్ కోర్టు ప్రభుత్వ యాజమాన్యంలోని విమానయాన సంస్థను BD1,275 నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







