టఖాలో తప్పిపోయిన జాలరి మృతదేహాం లభ్యం..!!
- May 31, 2025
మస్కట్: దోఫర్ గవర్నరేట్లోని టఖాలోని విలాయత్లోని ఖోర్ రోరి బీచ్లో తప్పిపోయిన మత్స్యకారుడి మృతదేహాన్ని సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీకి చెందిన రెస్క్యూ బృందాలు గుర్తించాయి. ఆ వ్యక్తి గత మంగళవారం తన సోదరుడితో కలిసి చేపలు పట్టడానికి వెళ్లినప్పుడు వారి పడవ ఎత్తైన అలల కారణంగా బోల్తా పడింది. అతని సోదరుడు సురక్షితంగా ఈదుకుంటూ ఒడ్డుకు రాగా, వైద్య చికిత్స కోసం టఖా ఆసుపత్రికి తరలించగా, తప్పిపోయిన వ్యక్తిని నేటి వరకు గుర్తించలేకపోయారు.
ఈ స్పెషల్ సెర్చ్ ఆపరేషన్ లో రాయల్ ఒమన్ పోలీసులు, సివిల్ డిఫెన్స్, అంబులెన్స్ అథారిటీ, రాయల్ ఎయిర్ ఫోర్స్ ఆఫ్ ఒమన్, స్థానిక పౌరులు కలిసి పాల్గొన్నారు. అధికారులు మృతుల కుటుంబానికి తమ సంతాపాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో 25 కొత్త ఎలక్ట్రానిక్ సేవలు ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో బలమైన గాలులు, భారీ వర్షాలు..!!
- గిన్నిస్ రికార్డ్ అటెంప్ట్.. RAK తీరప్రాంతంలో 15 నిమిషాల ఫైర్ వర్క్స్..!!
- ఇండిగోకు KWD 448,793 ట్యాక్స్ నోటీసులు..!!
- ఒమన్ లో 'రియల్ బెనిఫిషియరీ సర్వీస్' ప్రారంభం..!!
- మారాయీ 2025.. ఫాల్కన్లు, సలుకీలుపై స్పాట్లైట్..!!
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి







