6 రోజుల సెర్చ్ తర్వాత నదిలో బాలుడి మృతదేహం లభ్యం..!!
- June 01, 2025
అంఖారా: టర్కిష్ రెస్క్యూ బృందాలు ఈశాన్య నగరమైన ట్రాబ్జోన్లో సౌదీ బాలుడు ఫైసల్ రాంజీ అల్-షేక్ మృతదేహాన్ని గుర్తించాయి. ఆరు రోజులక్రితం అతను తన తండ్రితో కలిసి నది ఒడ్డున ఆడుకుంటుండగా నదిలో పడిపోయాడు. ఫైసల్ మృతదేహాన్ని దాదాపు 2.3 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయం చిన్నారి మృతదేహాన్ని రికవరీని ధృవీకరించింది. అవసరమైన అన్ని విధానాలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులు, బాలుడి కుటుంబంతో నిరంతర టచ్ లో ఉన్నట్లు పేర్కొంది.
చిన్నారి అదృశ్యం వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సౌదీ పౌరులు భారీ ఎత్తున స్పందించారు. వీరిలో చాలామంది స్థానిక నివాసితులు, నిపుణులు సహాయక చర్యలలో సహాయం చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్









