6 రోజుల సెర్చ్ తర్వాత నదిలో బాలుడి మృతదేహం లభ్యం..!!
- June 01, 2025
అంఖారా: టర్కిష్ రెస్క్యూ బృందాలు ఈశాన్య నగరమైన ట్రాబ్జోన్లో సౌదీ బాలుడు ఫైసల్ రాంజీ అల్-షేక్ మృతదేహాన్ని గుర్తించాయి. ఆరు రోజులక్రితం అతను తన తండ్రితో కలిసి నది ఒడ్డున ఆడుకుంటుండగా నదిలో పడిపోయాడు. ఫైసల్ మృతదేహాన్ని దాదాపు 2.3 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు. టర్కీలోని సౌదీ రాయబార కార్యాలయం చిన్నారి మృతదేహాన్ని రికవరీని ధృవీకరించింది. అవసరమైన అన్ని విధానాలను పూర్తి చేయడానికి స్థానిక అధికారులు, బాలుడి కుటుంబంతో నిరంతర టచ్ లో ఉన్నట్లు పేర్కొంది.
చిన్నారి అదృశ్యం వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. సౌదీ పౌరులు భారీ ఎత్తున స్పందించారు. వీరిలో చాలామంది స్థానిక నివాసితులు, నిపుణులు సహాయక చర్యలలో సహాయం చేయాలని కోరుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







