దుబాయ్ లో 500 ఫోన్లు చోరీ..ముఠాకు జైలుశిక్ష, జరిమానా..!!
- June 07, 2025
దుబాయ్: నైఫ్లోని ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణం నుండి 496 స్మార్ట్ఫోన్లను దొంగిలించినందుకు ఆరుగురు ఆసియా వ్యక్తులకు దుబాయ్లోని ఒక క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు Dh541,000 జరిమానాను కూడా కోర్టు విధించింది. నిందితులలో నలుగురిని విచారించి వ్యక్తిగతంగా శిక్ష విధించగా, మరో ఇద్దరు గైర్హాజరీలో దోషులుగా నిర్ధారించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు ఈ సంవత్సరం జనవరిలో జరిగింది. నిందితులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 236 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









