దుబాయ్ లో 500 ఫోన్లు చోరీ..ముఠాకు జైలుశిక్ష, జరిమానా..!!
- June 07, 2025
దుబాయ్: నైఫ్లోని ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణం నుండి 496 స్మార్ట్ఫోన్లను దొంగిలించినందుకు ఆరుగురు ఆసియా వ్యక్తులకు దుబాయ్లోని ఒక క్రిమినల్ కోర్టు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్షతో పాటు Dh541,000 జరిమానాను కూడా కోర్టు విధించింది. నిందితులలో నలుగురిని విచారించి వ్యక్తిగతంగా శిక్ష విధించగా, మరో ఇద్దరు గైర్హాజరీలో దోషులుగా నిర్ధారించారు. శిక్ష అనుభవించిన తర్వాత వారిని బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు ఈ సంవత్సరం జనవరిలో జరిగింది. నిందితులను సీసీ ఫుటేజీ ద్వారా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 236 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









