లక్ష్మణ ఫలంతో క్యాన్సర్ను అరికట్టవచ్చు
- July 12, 2016
క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి. మనిషిని నిలువునా కుంగదీసే మహమ్మారి. క్యాన్సర్ సోకిందంటే ఖరీదయిన చికిత్స తప్పనిసరి. ఈ వ్యాధికి బలైపోయిన పేదలెందరో. రాచపుండు బారినపడి మృత్యువు కోసం వేచిచూడటం తప్ప చికిత్స చేయించుకునే స్థోమతలేని వారు ఎందరో ఉన్నారు. క్యాన్సర్ ను ఎదుర్కొనేందుకు రేడియేషన్ థెరపీ మినహా మరోమార్గంలేదు. అయితే తాజాగా ఓ మధుర ఫలం ఈ వ్యాధిని సమర్ధవంతంగా నిలువరించగలదని శాస్త్రవేత్తలంటున్నారు. సీతాఫల జాతికి చెందిన అన్నోనా మ్యూరికేటాపై జరిపిన ప్రాథమిక పరిశోధనల్లో తామీ విషయాన్ని కనుగొన్నామని చెప్తున్నారు.
అన్నోనా మ్యూరికేటా సాధారణ పేరు లక్ష్మణ ఫలం. క్యాన్సర్ నివారణలో ఈ పండు దివ్యౌషధం అని శాస్త్రవేత్తల విశ్వాసం. ఈ పండులో పుష్కలంగా ఉన్న అనినోషియన్ అసిటోజిన్ కు క్యాన్సర్ కణాలపై పోరాడే లక్షణం ఉందని వారంటున్నారు. అంతేకాక ఐరన్, కాపర్, మెగ్నీషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉండటం వల్ల రోగ నిరోధకశక్తి పెరుగుతుందని అంటున్నారు. అన్నోనా మ్యూరికేటా క్యాన్సర్ రోగులకు సంజీవని లాంటిదని చెప్తున్నారు. ఈ ఫలంపై మరిన్ని పరిశోధనలు చేయాల్సి ఉంది. ఈ పండు క్యాన్సర్ ను నిరోధించగలదని తేలితే అందరికీ సంతోషమే.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







