యాత్రికుల తిరిగి వెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు: పాస్పోర్ట్స్ డైరెక్టరేట్
- June 10, 2025
మక్కా: హజ్ కోసం వచ్చిన యాత్రికులు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఆధునిక భద్రతా వ్యవస్థల మద్దతుతో తమ సిబ్బందిని, టెక్నాలజీని సన్నద్ధం చేసినట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
మరోవైపు, ఈ సంవత్సరం హజ్ చేసిన తర్వాత ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్లే యాత్రికులను ఆహ్వానించడం ప్రారంభించాయి.కాగా, హజ్ చేసిన తర్వాత, పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రవక్త మసీదులో ప్రార్థన చేయడానికి మదీనాకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోని హజ్, విజిట్ కమిటీ, సంబంధిత సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.
మొత్తంగా ఎయిర్స్ పోర్ట్స్ ద్వారా 719,400 మంది యాత్రికులు రాగా.. అలాగే రాజ్యానికి ఫ్లైట్స్ ద్వారా వచ్చే యాత్రికులలో వీరిది 49 శాతంగా ఉంది. ఈ యాత్రికులు ఏప్రిల్ 29 నుండి 65 విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 53 దేశాలలోని 196 నగరాల నుండి 1,910 విమానాలలో వచ్చారు.
తాజా వార్తలు
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!
- అత్యవసర వాహనాలను అడ్డుకుంటే.. 3నెలల జైలుశిక్ష..!!
- ఒమన్ రికార్డు..3.9 మిలియన్ల విజిట్స్..!!
- బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పొగమంచు..!!
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం









