యాత్రికుల తిరిగి వెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు: పాస్పోర్ట్స్ డైరెక్టరేట్
- June 10, 2025
మక్కా: హజ్ కోసం వచ్చిన యాత్రికులు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఆధునిక భద్రతా వ్యవస్థల మద్దతుతో తమ సిబ్బందిని, టెక్నాలజీని సన్నద్ధం చేసినట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
మరోవైపు, ఈ సంవత్సరం హజ్ చేసిన తర్వాత ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్లే యాత్రికులను ఆహ్వానించడం ప్రారంభించాయి.కాగా, హజ్ చేసిన తర్వాత, పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రవక్త మసీదులో ప్రార్థన చేయడానికి మదీనాకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోని హజ్, విజిట్ కమిటీ, సంబంధిత సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.
మొత్తంగా ఎయిర్స్ పోర్ట్స్ ద్వారా 719,400 మంది యాత్రికులు రాగా.. అలాగే రాజ్యానికి ఫ్లైట్స్ ద్వారా వచ్చే యాత్రికులలో వీరిది 49 శాతంగా ఉంది. ఈ యాత్రికులు ఏప్రిల్ 29 నుండి 65 విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 53 దేశాలలోని 196 నగరాల నుండి 1,910 విమానాలలో వచ్చారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









