యాత్రికుల తిరిగి వెళ్లేందుకు విస్తృత ఏర్పాట్లు: పాస్పోర్ట్స్ డైరెక్టరేట్
- June 10, 2025
మక్కా: హజ్ కోసం వచ్చిన యాత్రికులు తిరిగి క్షేమంగా వెళ్లేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు పాస్పోర్ట్స్ జనరల్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఆధునిక భద్రతా వ్యవస్థల మద్దతుతో తమ సిబ్బందిని, టెక్నాలజీని సన్నద్ధం చేసినట్లు డైరెక్టరేట్ పేర్కొంది.
మరోవైపు, ఈ సంవత్సరం హజ్ చేసిన తర్వాత ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి స్వదేశాలకు తిరిగి వెళ్లే యాత్రికులను ఆహ్వానించడం ప్రారంభించాయి.కాగా, హజ్ చేసిన తర్వాత, పెద్ద సంఖ్యలో యాత్రికులు ప్రవక్త మసీదులో ప్రార్థన చేయడానికి మదీనాకు చేరుకుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలోని హజ్, విజిట్ కమిటీ, సంబంధిత సంస్థలు పర్యవేక్షిస్తున్నాయి.
మొత్తంగా ఎయిర్స్ పోర్ట్స్ ద్వారా 719,400 మంది యాత్రికులు రాగా.. అలాగే రాజ్యానికి ఫ్లైట్స్ ద్వారా వచ్చే యాత్రికులలో వీరిది 49 శాతంగా ఉంది. ఈ యాత్రికులు ఏప్రిల్ 29 నుండి 65 విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 53 దేశాలలోని 196 నగరాల నుండి 1,910 విమానాలలో వచ్చారు.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







