దుబాయ్లో భారతీయ దంపతుల దీనగాధ
- July 13, 2016
ఆర్మీలో హవల్దార్గా పనిచేసిన ఓ వ్యక్తి, తన భార్యతో కలిసి దుబాయ్లో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. హైద్రాబాద్ నుంచి 2000 సంవత్సరంలో వీరు యూఏఈ చేరుకున్నారు. 14 ఏళ్ల వీరి కుమారుడు, ఇద్దరు మహిళల్ని రక్షించి, ప్రాణాలు కోల్పోగా, ఆ షాక్ నుంచి తేరుకోడానికి యూఏఈ వెళ్ళి, అక్కడే ఇన్సూరెన్స్ ఏజెంట్గా పనిచేసినట్లు బాధితుడు చెప్పారు. మొదట్లో అంతా బాగానే ఉన్నా, తర్వాత పరిస్థితులు మారాయనీ, ఉద్యోగం కోల్పోయాక ఆ ఉద్యోగం కోసం తీసుకున్న కారు లోన్ చెల్లించలేకపోతున్నాననీ, ఈ పరిస్థితుల్లో తనను ఆదుకోవాలని హరిప్రసాద్ విజ్ఞప్తి చేస్తున్నారు. వెహికిల్ లోన్ కోసం, అలాగే గడువు తీరిన వీసా రుసుం కోసం 15,000 దిర్హామ్లు హరిప్రసాద్ కుటుంబానికి అవసరం. కన్న కుమారుడితోనే సర్వం కోల్పోయామనీ, కుమారుడి కోసం అతని పేరుతో స్కూల్ని నిర్మించేందుకే మొత్తం ఆస్తిపాస్తుల్ని వెచ్చించామనీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమను స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నామని బాధితుడి భార్య చెప్పారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







