గల్ఫ్ లో సంక్షోభం: ఈయూ మంత్రులతో సౌదీ మినిస్టర్ భేటీ..!!
- June 17, 2025
రియాద్: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్.. యూరోపియన్ యూనియన్ మంత్రులతో మాట్లాడారు. ఈయూ విదేశాంగ, భద్రతా విధాన ఉన్నత ప్రతినిధి, యూరోపియన్ కమిషన్ ఉపాధ్యక్షుడు కాజా కల్లాస్, ఇటలీ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ , అంతర్జాతీయ సహకార మంత్రి ఆంటోనియో తజాని ఫోన్ కాల్స్ చేసి ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రిన్స్ ఫైసల్, కల్లాస్ మధ్య ప్రాంతీయ పరిణామాలపై చర్చలు జరిగాయి. గల్ఫ్ ప్రాంతంలోని కీలక సమస్యలను పరిష్కరించడానికి జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు సమీక్షిచారు. ఈ కాల్ సమయంలో, సౌదీ -ఇటాలియన్ విదేశాంగ మంత్రులు ఈ ప్రాంతంలోని గల్ఫ్ లోని తాజా పరిణామాలపై చర్చించారు.
తాజా వార్తలు
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!
- షిప్పింగ్ సంస్థలు TIR వ్యవస్థలో నమోదు చేసుకోవాలి: ఖతార్
- టాక్సీ ఛార్జీల పై 50% తగ్గింపు, పార్కింగ్ ఫీజుల నుండి మినహాయింపు..RTA ఒప్పందం..!!









