హోమ్ రిటర్న్.. 123 మంది ఒమన్ పౌరుల ప్రయాణం సుఖాంతం..!!
- June 19, 2025
మస్కట్: విదేశాల నుండి ఒమన్ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. టెహ్రాన్లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయంతో సమన్వయంతో పౌరులను స్వదేశానికి తిరిగి పంపే ప్రణాళిక రెండవ దశ విజయవంతంగా నిర్వహించారు. 123 మంది ఒమన్ జాతీయులు బందర్ అబ్బాస్ ద్వారా సురక్షితంగా తిరిగి వచ్చారని, వారి ప్రయాణం సజావుగా జరిగిందని తెలిపారు. ఇరాన్ ఉత్తర ప్రాంతాల నుండి పౌరులను టర్కీ రిపబ్లిక్ సరిహద్దుకు పది బ్యాచులుగా తరలించినట్లు తెలిపారు. ఆయా దేశాల మద్దతుకు ఇరాన్ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒమానీ పౌరులందరూ స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ క్యాబినెట్ మీటింగ్.. 80కి పైగా అంశాలకు గ్రీన్ సిగ్నల్..
- ట్రాఫిక్ విధులకు శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సైబరాబాద్ సీపీ సమావేశం
- కార్మికుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యత..!!
- దుబాయ్లోని ఈ మేజర్ ఆకర్షణలు సమ్మర్ లో మూసివేత..!!
- కువైట్ లో విమాన రాకపోకలలో గణనీయమైన వృద్ధి..!!
- అమ్మన్లో సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రుల భేటీ..!!
- రైతులకు ఒమన్ ఫ్లోర్ మిల్స్ గుడ్ న్యూస్..!!
- బహ్రెయిన్ లో ఇకపై ఇంగ్లిష్ లోనూ నోటరైజేషన్..!!
- యూఏఈలో ఎతిహాద్ రైల్ ప్రయాణికుల సేవలకు బుకింగ్లు ప్రారంభం..
- గ్రీన్కార్డ్ హోల్డర్లకు బిగ్షాక్..!







