హోమ్ రిటర్న్.. 123 మంది ఒమన్ పౌరుల ప్రయాణం సుఖాంతం..!!
- June 19, 2025
మస్కట్: విదేశాల నుండి ఒమన్ పౌరులను తిరిగి తీసుకురావడానికి ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయ్యాయి. టెహ్రాన్లోని ఒమన్ సుల్తానేట్ రాయబార కార్యాలయంతో సమన్వయంతో పౌరులను స్వదేశానికి తిరిగి పంపే ప్రణాళిక రెండవ దశ విజయవంతంగా నిర్వహించారు. 123 మంది ఒమన్ జాతీయులు బందర్ అబ్బాస్ ద్వారా సురక్షితంగా తిరిగి వచ్చారని, వారి ప్రయాణం సజావుగా జరిగిందని తెలిపారు. ఇరాన్ ఉత్తర ప్రాంతాల నుండి పౌరులను టర్కీ రిపబ్లిక్ సరిహద్దుకు పది బ్యాచులుగా తరలించినట్లు తెలిపారు. ఆయా దేశాల మద్దతుకు ఇరాన్ మంత్రిత్వ శాఖ కృతజ్ఞతలు తెలిపింది. ఒమానీ పౌరులందరూ స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!









