మళ్లీ రోహిత్, పరశురామ్ కలయికలో...
- July 14, 2016
'బాణం'తో తెరపైకొచ్చాడు నారా రోహిత్. రెండో సినిమా 'సోలో'తో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఆ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. ఇప్పుడు మళ్లీ రోహిత్, పరశురామ్ కలయికలో ఓ చిత్రం రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు శిరీష్తో 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు పరశురామ్. ఆ తరవాత నారా రోహిత్ కోసం రాసుకొన్న కథని పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. ''ఇదో ప్రేమకథ. వినోదం, భావోద్వేగాలూ ఉంటాయి. నారా రోహిత్ పాత్రని విభిన్నంగా తీర్చిదిద్దుతున్నార''ని విశ్వ సనీయ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







