పీక్ అవర్స్ లో విద్యుత్తును ఆదా చేయండి..!!
- July 01, 2025
కువైట్: కువైట్ అత్యంత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటున్నందున, ముఖ్యంగా పీక్ అవర్స్లో విద్యుత్తును ఆదా చేయాలని విద్యుత్, నీరు, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ప్రజలను కోరింది. విద్యుత్తును ఆదా చేయడం ఉమ్మడి బాధ్యత అని , విద్యుత్ కోతలను నివారించడంలో సహాయపడుతుందని సహల్ యాప్ ద్వారా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.
ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఒకేసారి ఎక్కువ ఉపకరణాలను ఉపయోగించవద్దని మంత్రిత్వ శాఖ సూచించింది. కాగా, సోమవారం విద్యుత్ లోడ్ 16,841 మెగావాట్లకు చేరుకుందని, ఇది 17,000 మెగావాట్ల పరిమితికి దగ్గరగా ఉందని పేర్కొంది. విద్యుత్ గ్రిడ్పై ఒత్తిడిని తగ్గించడానికి, అన్ని ప్రాంతాలకు నిరంతర సరఫరాను కొనసాగించడానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించింది.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







