బహ్రెయిన్లోని రాజస్థాన్ ఎంబసీ సీనియర్ అధికారికి వీడ్కోలు..!!
- July 07, 2025
మనామా: రాజస్థానీస్ ఇన్ బహ్రెయిన్ (RIB)..ఇటీవల భారత రాయబార కార్యాలయంలో సీనియర్ అధికారి , RIB కమ్యూనిటీకి చెందిన సభ్యుడు శ్రీరవి జైన్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా శ్రీ జైన్ భారతీయ సమాజానికి చేసిన అసాధారణ కృషికి, బహ్రెయిన్లో రాజస్థానీ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఆయన అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీ జైన్ ను ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్