బహ్రెయిన్లోని రాజస్థాన్ ఎంబసీ సీనియర్ అధికారికి వీడ్కోలు..!!
- July 07, 2025
మనామా: రాజస్థానీస్ ఇన్ బహ్రెయిన్ (RIB)..ఇటీవల భారత రాయబార కార్యాలయంలో సీనియర్ అధికారి , RIB కమ్యూనిటీకి చెందిన సభ్యుడు శ్రీరవి జైన్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా శ్రీ జైన్ భారతీయ సమాజానికి చేసిన అసాధారణ కృషికి, బహ్రెయిన్లో రాజస్థానీ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఆయన అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీ జైన్ ను ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..







