బహ్రెయిన్లోని రాజస్థాన్ ఎంబసీ సీనియర్ అధికారికి వీడ్కోలు..!!
- July 07, 2025
మనామా: రాజస్థానీస్ ఇన్ బహ్రెయిన్ (RIB)..ఇటీవల భారత రాయబార కార్యాలయంలో సీనియర్ అధికారి , RIB కమ్యూనిటీకి చెందిన సభ్యుడు శ్రీరవి జైన్ కు వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా శ్రీ జైన్ భారతీయ సమాజానికి చేసిన అసాధారణ కృషికి, బహ్రెయిన్లో రాజస్థానీ సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఆయన అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం శ్రీ జైన్ ను ఘనంగా సన్మానించారు.
తాజా వార్తలు
- లోక్సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మాణానికి కాంగ్రెస్ సిద్ధం
- మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం: డీజీపీ శివధర్ రెడ్డి
- విశాఖ మెట్రోకు గ్రీన్ సిగ్నల్
- టీటీడీకి రూ.30 లక్షలు విరాళం
- సీషెల్స్ దేశానికి ప్రధాని మోదీ $175 మిలియన్ల ఆర్థిక ప్యాకేజీ
- యూపీఐ ద్వారా పీఎఫ్..
- IAF Jobs 2026: వాయుసేనలో అగ్నివీర్ ఉద్యోగాలు
- షార్లెట్లో ఘనంగా NATS చదరంగం పోటీలు
- హైదరాబాద్లో ఏర్పాటు కానున్న అమెరికా దిగ్గజం కాస్ట్కో
- భారత్ లో వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!









