వియన్నాలో OPEC సెమినార్.. ఇండియా- కువైట్ చర్చలు..!!
- July 10, 2025
కువైట్: జూలై 9వ తేదీ బుధవారం వియన్నాలో జరిగిన 9వ OPEC అంతర్జాతీయ సెమినార్ సందర్భంగా భారత్, కువైట్ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కువైట్ చమురు మంత్రి, చైర్మన్ తారెక్ సులైమాన్ అల్-రౌమి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెండు దేశాల ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. ముడి చమురు సరఫరాదారులలో 6వ అతిపెద్ద దేశంగా, LPG 4వ అతిపెద్ద వనరుగా.. 8వ అతిపెద్ద హైడ్రోకార్బన్ వాణిజ్య భాగస్వామిగా భారతదేశానికి కువైట్ కీలక ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు