వియన్నాలో OPEC సెమినార్.. ఇండియా- కువైట్ చర్చలు..!!
- July 10, 2025
కువైట్: జూలై 9వ తేదీ బుధవారం వియన్నాలో జరిగిన 9వ OPEC అంతర్జాతీయ సెమినార్ సందర్భంగా భారత్, కువైట్ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కువైట్ చమురు మంత్రి, చైర్మన్ తారెక్ సులైమాన్ అల్-రౌమి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెండు దేశాల ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. ముడి చమురు సరఫరాదారులలో 6వ అతిపెద్ద దేశంగా, LPG 4వ అతిపెద్ద వనరుగా.. 8వ అతిపెద్ద హైడ్రోకార్బన్ వాణిజ్య భాగస్వామిగా భారతదేశానికి కువైట్ కీలక ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు







