వియన్నాలో OPEC సెమినార్.. ఇండియా- కువైట్ చర్చలు..!!
- July 10, 2025
కువైట్: జూలై 9వ తేదీ బుధవారం వియన్నాలో జరిగిన 9వ OPEC అంతర్జాతీయ సెమినార్ సందర్భంగా భారత్, కువైట్ మధ్య కీలక చర్చలు జరిగాయి. భారత కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కువైట్ చమురు మంత్రి, చైర్మన్ తారెక్ సులైమాన్ అల్-రౌమి ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో రెండు దేశాల ఇంధన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మార్గాలపై చర్చించారు. ముడి చమురు సరఫరాదారులలో 6వ అతిపెద్ద దేశంగా, LPG 4వ అతిపెద్ద వనరుగా.. 8వ అతిపెద్ద హైడ్రోకార్బన్ వాణిజ్య భాగస్వామిగా భారతదేశానికి కువైట్ కీలక ఇంధన భాగస్వామిగా కొనసాగుతోందని భారత అధికార వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- ఖతార్ లో నిరాటంకంగా ఆసుపత్రులు, ఆరోగ్య సేవలు..!!
- భార్య మృతికి కారణమైన భర్తకు జైలుశిక్ష ఖరారు..!!
- గ్రాండ్ మసీదులో ఈద్ ప్రార్థనలు రద్దు..!!
- ప్రాంతీయ పరిణామాల పై చర్చించిన సుల్తాన్, భారత ప్రధాని మోదీ..!!
- ఇరాన్ దాడులకు వ్యతిరేకంగా ఏకమైన అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- ఈద్ అల్ ఫితర్..ఉచిత, డిస్కౌంట్ ఆఫర్స్ కు ఫిదా..!!
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..









