ధోఫర్లో ప్రజా నైతికత ఉల్లంఘన.. ఆరుగురు మహిళలు అరెస్ట్..!!
- July 11, 2025
మస్కట్: ప్రజా నైతికత, నైతికతను ఉల్లంఘించే చర్యలకు పాల్పడినందుకు ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేర పరిశోధన విభాగం ఆరుగురు ఈజిప్టు మహిళలను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. సలాలాలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ప్రైవేట్ గదులతో కూడిన అనేక కాఫీ షాపులలో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన మహిళలపై ప్రస్తుతం ఒమన్ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం..ఆరుగురు సజీవదహనం!
- తెలంగాణలో 4 రోజులు భారీ వర్షాల హెచ్చరిక
- ఫుజైరాలో విదేశీ మీడియా సంస్థ కోసం వీడియో షూట్..వ్యక్తి అరెస్టు..!!
- అక్రమ ఒబెసిటీ ఆపరేషన్స్..జెడ్డాలోని కేంద్రం సీజ్..!!
- Skytrax అవార్డులు, Expo నుండి వైదొలిగిన హమద్ ఎయిర్ పోర్ట్..!!
- ప్రాంతీయ పరిణామాలపై బహ్రెయిన్, జోర్డాన్ చర్చలు..!!
- ల్యాండ్ పోర్టుల ద్వారా నిరాటకంగా చేపల దిగుమతులు..!!
- వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి
- పర్యాటకులకు ఇష్టమైన ఈద్ విహార కేంద్రంగా ఒమన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై యూఏఈ అధ్యక్షుడు, భారత ప్రధాని చర్చలు..!!









