ధోఫర్లో ప్రజా నైతికత ఉల్లంఘన.. ఆరుగురు మహిళలు అరెస్ట్..!!
- July 11, 2025
మస్కట్: ప్రజా నైతికత, నైతికతను ఉల్లంఘించే చర్యలకు పాల్పడినందుకు ధోఫర్ గవర్నరేట్ పోలీసుల నేర పరిశోధన విభాగం ఆరుగురు ఈజిప్టు మహిళలను అరెస్టు చేసింది. రాయల్ ఒమన్ పోలీసుల ప్రకారం.. సలాలాలో వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ప్రైవేట్ గదులతో కూడిన అనేక కాఫీ షాపులలో రహస్య కార్యకలాపాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన మహిళలపై ప్రస్తుతం ఒమన్ చట్టాలకు అనుగుణంగా చట్టపరమైన చర్యలను తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్