150 మంది రెసిడెంట్స్పై జరీమానా
- July 15, 2016
రస్ అల్ ఖైమా పబ్లిక్ వర్క్స్ అండ్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ 150 మంది రెసిడెంట్లకు జరీమానా విధించింది. పరసరాల పరిశుభ్రతను పాటించకపోవడంతో వీరిపై ఈ చర్యలు తీసుకున్నారు. క్యాన్లను విసిరివేయడం, డిస్పోజబుల్ బాక్స్లు, ఇతరత్రా చెత్తను నిబంధనలకు విరుద్ధంగా పడేయడం వంటి నిబంధనల ఉల్లంఘనకుగాను ఈ జరీమానాల్ని విధించినట్లు అధికారులు తెలిపారు. ఈద్ సందర్భంగా తనిఖీలు ఉంటాయనీ ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలనీ, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని హెచ్చరించినా, కొందరు ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేసినట్లు అధికారులు వివరించారు. జరీమానాల్ని చెల్లించనివారి ఐడీలను రద్దు చేసి, విచారణకు హాజరవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశామన్నారు అధికారులు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







