ఆగస్టు 22 నుంచి సివిల్స్ మెయిన్స్ పరీక్షలు
- July 16, 2025
న్యూ ఢిల్లీ: యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం కానున్నాయి. 2025లో మొత్తం 979 ఖాళీలు భర్తీ చేయబోతున్నారు.ఇందులో 38 ఖాళీలను దివ్యాంగులకు రిజర్వ్ చేశారు. మెయిన్స్ పరీక్షలు ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరుగుతాయి. పూర్తి షెడ్యూల్ కోసం http://upsc.gov.in వెబ్సైట్ చూడొచ్చు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..