అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- October 11, 2025
వాషింగ్టన్: ఖతార్ డిప్యూటీ పీఎం మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్రెహ్మాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమెరికాలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా ఆయన వాషింగ్టన్లో అమెరికా వార్ సెక్రెటరీ పీట్ హెగ్సేత్తో సమావేశమయ్యారు.
సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సహకారంతోపాటు పలు అంశాలపై వారు చర్చించారు. తాజాగా మిడిలీస్టుతోపాటు అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలపై చర్చించారు. అనంతరం రక్షణ రంగానికి సంబంధించిన పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సమావేశంలో అమెరికాలో ఖతార్ రాయబారి షేక్ మెషల్ బిన్ హమద్ అల్-థానీ కూడా పాల్గొన్నారు. అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ తోపాటు ఇరు దేశాలకు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







