నిమిషకు మరణశిక్ష పడాల్సిందే...బాధిత కుటుంబం
- July 16, 2025
యెమెన్: యెమెన్ లో మరణశిక్షను ఎదుర్కొంటున్న భారత మహిళ నిమిష ప్రియకు తాత్కాలికంగా ఊరట లభించిన విషయం తెలిసిందే. కోర్టు ఆమె మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఈ నిర్ణయం ఆమె కుటుంబానికి కాస్త ఊరటను కలిగించింది. అయితే ఇది తుదికి క్షమాదానం కాదని స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.
బ్లడ్ మనీకి నిరాకరణ–బాధిత కుటుంబం బాంబ్
నిమిష ప్రియకు క్షమాభిక్ష దొరకే అవకాశం బ్లడ్ మనీ (పరిహారధనం) చెల్లింపుతో ఉండొచ్చని భావించారు. కానీ మృతుడి సోదరుడు అబ్రెల్ స్పష్టంగా “బ్లడ్ మనీకి మేము అంగీకరించం, శిక్ష పడాల్సిందే” అని డిమాండ్ చేయడంతో పరిస్థితి తిరుగుబాటు లాంఛనంగా మారింది. ఇది నిమిష ప్రియకు తీవ్ర ప్రతికూలతగా మారింది.
బాధిత కుటుంబం ప్రకారం నిమిష ప్రియ ఇస్లామిక్ లా ప్రకారం శిక్ష అనుభవించాల్సిందేనని అంటోంది. వారు క్షమించేందుకు సిద్ధంగా లేరని స్పష్టంగా ప్రకటించారు. దీంతో ఇప్పటికే తీవ్రమైన నిమిష పరిస్థితి మరింత సంక్షోభానికి గురైంది. మళ్లీ కోర్టు విచారణకు వెళ్తేనేగాని, ఆమె భవిష్యత్తు ఏవిధంగా ఉంటుందన్నది తేలాల్సి ఉంది.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









