భారీ వర్ష సూచనతో అమర్నాథ్ యాత్ర నిలిపివేత
- July 17, 2025
జమ్మూకశ్మీర్లో భారీ వర్షాల సూచనలతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ ఉదయం నుంచి కొత్త యాత్రికుల బృందాలను గుహ వైపు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు.గండేర్బల్ జిల్లా బాల్టాల్ మార్గంలో కొండచరియలు విరిగిపోవడంతో ఓ మహిళా యాత్రికురాలు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు.భద్రత చర్యల్లో అధికారులు నిమగ్నమయ్యారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..