గాజాలో ఆహారం కోసం తొక్కిసలాట..20 మంది మృతి
- July 17, 2025
గాజా: గాజా స్ట్రిప్లో బుధవారం అమెరికన్ సంస్థ నిర్వహించిన ఆహార పంపిణీ కేంద్రంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆహారం కొరత తీవ్రమై, సహాయక కేంద్రాల వద్ద భారీగా జనాలు చేరుతున్నారు. ఎక్కడ ఫుడ్ దొరికితే అక్కడకు పరుగులు తీస్తున్నారు. గుప్పెడు మెతుకులు దొరికితే చాలని ఎగబడుతున్నారు. దీంతో సహాయకకేంద్రాల దగ్గర తొక్కిసలాటలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







