నేటి నుంచే WCL..
- July 18, 2025
లండన్: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో సీజన్ నేటి (జూలై 18, శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టుతో పాకిస్థాన్ ఛాంపియన్స్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తొలి సీజన్లో విజేతగా నిలిచిన ఇండియా ఛాంపియన్స్ మరోసారి యువీ సారథ్యంలో టైటిల్ గెలవాలని భావిస్తోంది. మొత్తం ఆరు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం నాలుగు వేదికలు.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









