నేటి నుంచే WCL..
- July 18, 2025
లండన్: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో సీజన్ నేటి (జూలై 18, శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టుతో పాకిస్థాన్ ఛాంపియన్స్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తొలి సీజన్లో విజేతగా నిలిచిన ఇండియా ఛాంపియన్స్ మరోసారి యువీ సారథ్యంలో టైటిల్ గెలవాలని భావిస్తోంది. మొత్తం ఆరు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం నాలుగు వేదికలు.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







