నేటి నుంచే WCL..
- July 18, 2025
లండన్: క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో సీజన్ నేటి (జూలై 18, శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ ఛాంపియన్స్ జట్టుతో పాకిస్థాన్ ఛాంపియన్స్ తలపడనుంది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
తొలి సీజన్లో విజేతగా నిలిచిన ఇండియా ఛాంపియన్స్ మరోసారి యువీ సారథ్యంలో టైటిల్ గెలవాలని భావిస్తోంది. మొత్తం ఆరు జట్లు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ లు కప్పు కోసం పోటీపడనున్నాయి. ఆగస్టు 2 వరకు జరగనున్న ఈ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇస్తోంది. మొత్తం నాలుగు వేదికలు.. ఎడ్జ్బాస్టన్ (బర్మింగ్హామ్), కౌంటీ గ్రౌండ్ (నార్తాంప్టన్), గ్రేస్ రోడ్ (లీసెస్టర్), హెడింగ్లీ (లీడ్స్) మైదానాల్లో మ్యాచ్లు జరగనున్నాయి.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!