హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు
- July 21, 2025
హైదరాబాద్: నేడు సాయంత్రం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఘనంగా జరగనుంది.అయితే ఈ ఈవెంట్ కి కొంతమంది ఫ్యాన్స్ కి మాత్రమే అనుమతి ఇచ్చారు.తాజాగా ఈ ఈవెంట్ కి పోలీస్ పర్మిషన్ క్లియర్ అయింది. దీనిపై పోలీసులు మాట్లాడారు.
హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్కు కొన్ని షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు సైబరాబాద్ పోలీసులు.వెయ్యి నుంచి 1500 మందికి మాత్రమే అనుమతి ఉంది.ఈవెంట్ కి నిర్మాతే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు కండిషన్ పెట్టారు. బయట క్రౌడ్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేసుకోవాలని చెప్పారు.ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా నిర్మాతే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది అని పోలీసులు తెలిపారు.
దీంతో ఈవెంట్ కి పర్మిషన్ ఇచ్చినా మొత్తం ఈవెంట్ కి నిర్మాతనే సంబంధం, సెక్యూరిటీ పరంగా కూడా లోపల, బయట నిర్మాతే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!