బహ్రెయిన్లో సోషల్ మీడియా దుర్వినియోగం..ఇద్దరికి జైలుశిక్ష..!!
- July 24, 2025
మనామా: ప్రజా నైతికత, సామాజిక విలువలకు విఘాతం కలిగించిన ఇద్దరు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష, ఒక్కొక్కరికి 200 బహ్రెయిన్ డాలర్ల జరిమానా విధించారు. ఈ మేరకు బహ్రెయిన్లోని మూడవ మైనర్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది.
సైబర్ క్రైమ్ ప్రాసిక్యూషన్ హెడ్ ప్రకారం.. తమ సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేసిన అనుచితమైన కంటెంట్ ప్రజా మర్యాద ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, వర్తించే చట్టాలను ఉల్లంఘించిందని వెల్లడించారు. అనుచితమైన కంటెంట్ను పంచుకోవడానికి పబ్లిక్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్టానికి కట్టుబడి ఉండాలని, బహ్రెయిన్ సమాజ విలువలను గౌరవించాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ఒమన్లో 19 మంది అరెస్టు..!!
- కువైట్లో DSP లైవ్ షోకు అంతా సిద్ధం..!!
- బహ్రెయిన్ అంబరాన్నంటిన దీపావళి వేడుకలు..!!
- రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఖతార్ దౌత్యవేత్తలు మృతి..!!
- షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- కార్నిచ్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి..!!
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!