షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- October 13, 2025
యూఏఈ: ఫేక్ బిల్లులతో వెహికల్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న ముఠాను షార్జా పోలీసులు 12 గంటల్లో అరెస్టు చేశారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయతకు చెందిన ఈ ముఠాను అరెస్టు చేసింది.
ఆన్లైన్ వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి వెహికల్స్ సెల్లర్స్ ను లక్ష్యంగా చేసుకుని, వాటికి డబ్బు చెల్లించకుండా వాహనాలను పొందడం, ఫేక్ లావాదేవీ రికార్డులతో సెల్లర్స్ ను మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ ఖలీఫా బల్హే తెలిపారు. నిందితుల ముఠా ఆన్లైన్లో లో ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట ప్రకటనలు ఇచ్చి బాధితులను మోసం చేస్తుందన్నారు. బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు విచారణ జరిపినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్-నాయెమ్ స్క్రాప్ యార్డ్లో అగ్నిప్రమాదం పై అప్డేట్..!!
- ఫాల్ 2026 సీజన్..ఖతార్ మ్యూజియమ్స్ విస్తృతమైన ప్రదర్శనలు..!!
- ముదురుకుంటున్న ఆర్థిక సంక్షోభం పై UNRWA హెచ్చరిక..!!
- సాదియత్ ఐస్లాండ్ లో జెట్ స్కీలను నిషేధించిన అబుదాబి..!!
- ప్రాంతీయ అంతరాయాలను సౌదీ పర్యాటకం అధిగమించింది..!!
- యూఏఈలో 5 రోజుల పాటు అపాయింట్మెంట్లను నిలిపివేసిన ఇండియన్ ఎంబసీ..!!
- విద్వేషపూరిత ప్రసంగాల నిర్మూలనకు ఒమన్ పిలుపు..!!
- పాస్పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి ప్రతిష్టాత్మక పురస్కారం
- సీఎం చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన బాబా రామ్దేవ్
- ఇరాన్ కు ఒక్క పైసా కూడా ఇవ్వం అంటూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు







