షార్జా పోలీసులు అదుపులో వెహికల్ ఫ్రాడ్ గ్యాంగ్..!!
- October 13, 2025
యూఏఈ: ఫేక్ బిల్లులతో వెహికల్ ఫ్రాడ్ కు పాల్పడుతున్న ముఠాను షార్జా పోలీసులు 12 గంటల్లో అరెస్టు చేశారు. షార్జా పోలీస్ జనరల్ కమాండ్లోని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఆసియా జాతీయతకు చెందిన ఈ ముఠాను అరెస్టు చేసింది.
ఆన్లైన్ వెబ్సైట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుండి వెహికల్స్ సెల్లర్స్ ను లక్ష్యంగా చేసుకుని, వాటికి డబ్బు చెల్లించకుండా వాహనాలను పొందడం, ఫేక్ లావాదేవీ రికార్డులతో సెల్లర్స్ ను మోసం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ డైరెక్టర్ కల్నల్ డాక్టర్ ఖలీఫా బల్హే తెలిపారు. నిందితుల ముఠా ఆన్లైన్లో లో ఆకర్షణీయమైన ఆఫర్ల పేరిట ప్రకటనలు ఇచ్చి బాధితులను మోసం చేస్తుందన్నారు. బాధితుల ఫిర్యాదులతో కేసు నమోదు విచారణ జరిపినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO







