డ్రగ్స్ ని తరిమికొడదాం…డయల్ టోల్ ఫ్రీ నంబర్ 📞1972
- July 24, 2025
అమరావతి: మాదకద్రవ్యాల వినియోగం అనేది వ్యక్తిగతంగా మాత్రమే కాక సమాజానికీ చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగించే సమస్య. ఇవి శరీరాన్ని మానసికాన్ని తీవ్రంగా నష్టపరిచే ప్రభావాన్ని చూపుతాయి. మత్తు పదార్థాల వినియోగం వల్ల నర్వస్ సిస్టమ్ పై భయంకరమైన ప్రభావం పడుతుంది.మత్తు పదార్థాలు తాత్కాలిక ఆనందం కలిగించవచ్చు కానీ అవి జీవితాన్ని నాశనం చేస్తాయి. దయచేసి డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.యువత మేలుకోవాలి.పోలీస్ శాఖ ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పరచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈగల్ సెల్స్ ను ఏర్పాటు చెయ్యడం జరిగినది గంజాయి ఎవరైనా సేవిస్తున్నా లేదా అక్రమరవాణా చేస్తున్న మీ విలువైన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి మీ సమాచారాన్ని తెలుపగలరు.మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!