డ్రగ్స్ ని తరిమికొడదాం…డయల్ టోల్ ఫ్రీ నంబర్ 📞1972
- July 24, 2025
అమరావతి: మాదకద్రవ్యాల వినియోగం అనేది వ్యక్తిగతంగా మాత్రమే కాక సమాజానికీ చాలా పెద్ద ప్రమాదాన్ని కలిగించే సమస్య. ఇవి శరీరాన్ని మానసికాన్ని తీవ్రంగా నష్టపరిచే ప్రభావాన్ని చూపుతాయి. మత్తు పదార్థాల వినియోగం వల్ల నర్వస్ సిస్టమ్ పై భయంకరమైన ప్రభావం పడుతుంది.మత్తు పదార్థాలు తాత్కాలిక ఆనందం కలిగించవచ్చు కానీ అవి జీవితాన్ని నాశనం చేస్తాయి. దయచేసి డ్రగ్స్ మరియు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి.యువత మేలుకోవాలి.పోలీస్ శాఖ ఈగల్ ఆర్గనైజేషన్ ఏర్పరచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలో ఈగల్ సెల్స్ ను ఏర్పాటు చెయ్యడం జరిగినది గంజాయి ఎవరైనా సేవిస్తున్నా లేదా అక్రమరవాణా చేస్తున్న మీ విలువైన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేసి మీ సమాచారాన్ని తెలుపగలరు.మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతారు.డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలి.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









