విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- February 09, 2026
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి చెన్నైకి లగ్జరీ క్రూయిజ్లిప్ సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రముఖ సంస్థ 'కార్డిలియా క్రూయిజ్'కు చెందిన 11 అంతస్తుల ఎంవీ ఎంప్రెస్ నౌక జూన్ 24 నుంచి జులై 15 మధ్య నాలుగు విడతలుగా సేవలందించనుంది. పుదుచ్చేరి మీదుగా సాగే ఈ విహారయాత్రలో విలాసవంతమైన వసతులు, వినోద కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పోర్ట్ అధికారులు ఇప్పటికే చర్చలు పూర్తి చేయడంతో, పర్యాటకులు త్వరలోనే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









