విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- February 09, 2026
విశాఖపట్నం: విశాఖపట్నం నుంచి చెన్నైకి లగ్జరీ క్రూయిజ్లిప్ సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. ప్రముఖ సంస్థ 'కార్డిలియా క్రూయిజ్'కు చెందిన 11 అంతస్తుల ఎంవీ ఎంప్రెస్ నౌక జూన్ 24 నుంచి జులై 15 మధ్య నాలుగు విడతలుగా సేవలందించనుంది. పుదుచ్చేరి మీదుగా సాగే ఈ విహారయాత్రలో విలాసవంతమైన వసతులు, వినోద కార్యక్రమాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. పోర్ట్ అధికారులు ఇప్పటికే చర్చలు పూర్తి చేయడంతో, పర్యాటకులు త్వరలోనే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









