తీవ్రమైన ఎయిర్ పొల్యుషన్..ముసాఫాలోని ఇండస్ట్రీపై చర్యలు..!!
- August 02, 2025
యూఏఈ: పర్యావరణ ప్రమాణాలను ఉల్లంఘించినట్లు తేలిన తర్వాత అబుదాబి అధికారులు ముసాఫాలోని ఒక ఇండస్ట్రీని తాత్కాలికంగా మూసివేశారు.చట్టబద్ధంగా అనుమతించబడిన స్థాయిలను మించి వాయు ఉద్గారాలను కలిగి ఉన్నట్లు తేలిన తర్వాత పర్యావరణ సంస్థ అబుదాబి (EAD) ఈ నిర్ణయం తీసుకుంది.తీవ్రమైన ఘాటు వాసనలు,వాయు కాలుష్యం గురించి కమ్యూనిటీ ఫిర్యాదుల పై తనిఖీలు నిర్వహించారు.పరిశుభ్రమైన, సురక్షితమైన ఎమిరేట్ కోసం అందరూ సహకరించాలని కోరారు.అన్ని పరిశ్రమలు పర్యావరణ ప్రమాణాలను పూర్తిగా పాటించాలని EAD పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







