పౌరుడి మృతదేహాన్ని తరలించిన పోలీసు ఏవియేషన్..!!
- August 03, 2025
మస్కట్: సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రి నుండి ఉత్తర అల్ బటినా గవర్నరేట్లోని లివాలోని విలాయత్కు ఒక పౌరుడి మృతదేహాన్ని పోలీసు ఏవియేషన్ తరలించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తుమ్రైట్లోని విలాయత్లో శనివారం జరిగిన రెండు వాహనాల ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







