పౌరుడి మృతదేహాన్ని తరలించిన పోలీసు ఏవియేషన్..!!
- August 03, 2025
మస్కట్: సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రి నుండి ఉత్తర అల్ బటినా గవర్నరేట్లోని లివాలోని విలాయత్కు ఒక పౌరుడి మృతదేహాన్ని పోలీసు ఏవియేషన్ తరలించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తుమ్రైట్లోని విలాయత్లో శనివారం జరిగిన రెండు వాహనాల ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!