పౌరుడి మృతదేహాన్ని తరలించిన పోలీసు ఏవియేషన్..!!
- August 03, 2025
మస్కట్: సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రి నుండి ఉత్తర అల్ బటినా గవర్నరేట్లోని లివాలోని విలాయత్కు ఒక పౌరుడి మృతదేహాన్ని పోలీసు ఏవియేషన్ తరలించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తుమ్రైట్లోని విలాయత్లో శనివారం జరిగిన రెండు వాహనాల ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









