పౌరుడి మృతదేహాన్ని తరలించిన పోలీసు ఏవియేషన్..!!
- August 03, 2025
మస్కట్: సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రి నుండి ఉత్తర అల్ బటినా గవర్నరేట్లోని లివాలోని విలాయత్కు ఒక పౌరుడి మృతదేహాన్ని పోలీసు ఏవియేషన్ తరలించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తుమ్రైట్లోని విలాయత్లో శనివారం జరిగిన రెండు వాహనాల ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









