పౌరుడి మృతదేహాన్ని తరలించిన పోలీసు ఏవియేషన్..!!
- August 03, 2025
మస్కట్: సలాలాలోని సుల్తాన్ ఖబూస్ ఆసుపత్రి నుండి ఉత్తర అల్ బటినా గవర్నరేట్లోని లివాలోని విలాయత్కు ఒక పౌరుడి మృతదేహాన్ని పోలీసు ఏవియేషన్ తరలించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. తుమ్రైట్లోని విలాయత్లో శనివారం జరిగిన రెండు వాహనాల ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!









