బహ్రెయిన్ లో వేర్వేరు కేసుల్లో పలువురు అరెస్టు..!!
- August 04, 2025
మనామా: జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ ఎవిడెన్స్ కింద ఉన్న యాంటీ-హ్యూమన్ ట్రాఫికింగ్, పబ్లిక్ మోరాలిటీ పోలీసులు.. వేర్వేరు కేసుల్లో పలువురిని అదుపులోకి తీసుకుంది. మద్యం అమ్మిన రెండు వేర్వేరు కేసులకు సంబంధించి ఐదుగురు ఆసియా జాతీయులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వారిని అరెస్టు చేయడంతోపాటు భారీగా మద్యం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడానికి, ప్రజా భద్రతను కాపాడటానికి నిరంతర ప్రయత్నాలకు పోలీసులు తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









