నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయుల విడుదల
- July 16, 2016
నైజీరియాలో గత నెలలో కిడ్నాపైన ఇద్దరు భారతీయులను దుండగులు విడిచిపెట్ట్టారు. మంగపూడి శ్రీనివాస్, కౌషల్ అనిష్ శర్మలను భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం 10.30 నిమిషాలకు వదిలిపెట్టారని విదేశాంగ శాఖ తెలిపింది. జూన్ 29న బెంగు రాష్ట్రంలోని మక్రుడి దగ్గర గల బోకో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సాయుధులైన దుండగులు కిడ్నాప్ చేశారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. వీరిలో శ్రీనివాస్ది విశాఖపట్టణం కాగా, కౌషల్ కర్ణాటక రాష్ర్టానికి చెందినవారు. కిడ్నాపర్ల చెర నుంచి వీరిద్దరు క్షేమంగా బయటపడటం పట్ల వారి కుటుంబసభ్యులు విదేశాంగ శాఖకు ధన్యవాదాలు తెలిపారు
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







