కువైట్ లో బయోమెట్రిక్ టెక్నాలజీతో ఏటీఎం మోసాలు..!!
- August 05, 2025
కువైట్ : ATM కార్డ్ లెస్ విత్డ్రా ఫీచర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఆసియా గ్యాంగ్ను కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ఉపయోగించి, 24 గంటల్లోనే జలీబ్ అల్-షుయౌఖ్లో ఒక బెంగాలీ అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి వద్దనుంచి విదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే KD 5,000, సిమ్ కార్డులులతోపాటు బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ షాప్ రసీదులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఒక దుస్తుల కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు పాకిస్తానీలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, త్వరలోనే మరింత మంది నిందితులను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఎబోలా కలకలం..విదేశీ ప్రయాణికుల పై ప్రభుత్వం ప్రత్యేక నిఘా!
- మంత్రి లోకేష్ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!
- షార్జాలో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..నవజాత శిశువుతోపాటు ఫ్యామిలీ సేఫ్..!!
- మే నెలలో 4వెలకు పైగా తనిఖీ పర్యటనలు నిర్వహించిన LMRA..!!
- మిడ్ డే ఔట్ డోర్ వర్క్ వయలేషన్స్..జరిమానాల పై PAM హెచ్చరిక..!!
- భారతీయ సిబ్బందిని రక్షించిన ఒమన్..కృతజ్ఞతలు తెలిపిన భారత్..!!
- నిబంధనలు ఉల్లంఘించిన 1,753 ఆహార సంస్థలకు ఎస్ఎఫ్డీఏ జరిమానా..!!
- జూన్లో సౌక్ వాకిఫ్లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్..!!
- విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి
- జూన్ 13న హైదరాబాద్లో జరగనున్న ‘ఓజీ టూర్’ కాన్సర్ట్









