కువైట్ లో బయోమెట్రిక్ టెక్నాలజీతో ఏటీఎం మోసాలు..!!
- August 05, 2025
కువైట్ : ATM కార్డ్ లెస్ విత్డ్రా ఫీచర్ల ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఆసియా గ్యాంగ్ను కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ అరెస్టు చేసింది. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ టెక్నాలజీని ఉపయోగించి, 24 గంటల్లోనే జలీబ్ అల్-షుయౌఖ్లో ఒక బెంగాలీ అనుమానితుడిని గుర్తించి అరెస్టు చేసినట్టు అధికారులు తెలిపారు. వారి వద్దనుంచి విదేశాలకు డబ్బు బదిలీ చేయడానికి ఉపయోగించే KD 5,000, సిమ్ కార్డులులతోపాటు బ్యాంక్ కార్డులు, ఎక్స్ఛేంజ్ షాప్ రసీదులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఒక దుస్తుల కంపెనీలో పనిచేస్తున్న ఇద్దరు పాకిస్తానీలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దర్యాప్తు వేగంగా జరుగుతోందని, త్వరలోనే మరింత మంది నిందితులను అదుపులోకి తీసుకుంటామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







