ఖతార్ లో పాడుపడిన భవనాలు కూల్చివేత..!!
- August 06, 2025
దోహా: ఖతార్ లో పాడుబడిన భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూ అల్ సులతా జిల్లాలో దోహా మున్సిపాలీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దోహ మునిసిపాలిటీ టెక్నికల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కూల్చివేతలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలోనే సంబంధిత భవన యజమానులకు నోటీసులు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఖతార్ లోని ప్రజా భద్రత చట్టం ప్రకారం.. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, గుర్తించిన పాడుబడిన భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









