ఖతార్ లో పాడుపడిన భవనాలు కూల్చివేత..!!
- August 06, 2025
దోహా: ఖతార్ లో పాడుబడిన భవనాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా న్యూ అల్ సులతా జిల్లాలో దోహా మున్సిపాలీ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. దోహ మునిసిపాలిటీ టెక్నికల్ కమిటీ సిఫార్సుల ఆధారంగా కూల్చివేతలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. గతంలోనే సంబంధిత భవన యజమానులకు నోటీసులు అందజేసినట్లుగా పేర్కొన్నారు. ఖతార్ లోని ప్రజా భద్రత చట్టం ప్రకారం.. తనిఖీలు నిరంతరాయంగా కొనసాగుతాయని, గుర్తించిన పాడుబడిన భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







