భారత్ పై మరోసారి టారిఫ్లు విధింపు..
- August 06, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మరోసారి ఇండియాపై టారిఫ్ లు విధించారు. ఇండియాపై 25శాతం అదనపు టారిఫ్ లు విధించారు ట్రంప్. దీంతో భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్ ల శాతం 50శాతానికి పెరిగింది. పెంచిన టారిఫ్ లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ జయంతి సందర్భంగా..సీఎం రేవంత్ నివాళులు..
- పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనుసూద్
- ఈ నెల 18న గవర్నర్ను కలవనున్న జగన్
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్







