భారత్ పై మరోసారి టారిఫ్లు విధింపు..
- August 06, 2025
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. భారత్ పై తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. మరోసారి ఇండియాపై టారిఫ్ లు విధించారు. ఇండియాపై 25శాతం అదనపు టారిఫ్ లు విధించారు ట్రంప్. దీంతో భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్ ల శాతం 50శాతానికి పెరిగింది. పెంచిన టారిఫ్ లు ఈ నెల 27 నుంచి అమల్లోకి రానున్నాయి.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో మొదలైన వేడిగాలులు
- పాపిరెడ్డిపాళెంలో 9 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరం
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు









