దుబాయ్ లో 20% పెరిగిన స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లు..!!
- August 07, 2025
దుబాయ్: దుబాయ్ లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లలో 20 శాతం పెరుగుదల నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకుంటున్న వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
టిక్కెట్ల అమ్మకాలు మరియు టాప్-అప్ల కోసం డిజిటల్ మెషీన్ల ఏర్పాటు, వెబ్సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ల వంటి డిజిటల్ ఛానెల్ల వినియోగంతోపాటు మినిమం రీఛార్జిని తగ్గండం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.
ఇక టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా జరిగే మొత్తం టాప్-అప్ ల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదు అయింది. కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు 37 శాతం తగ్గగా.. డిజిటల్ లావాదేవీలు 6 శాతం తగ్గాయని ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







