దుబాయ్ లో 20% పెరిగిన స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లు..!!
- August 07, 2025
దుబాయ్: దుబాయ్ లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లలో 20 శాతం పెరుగుదల నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకుంటున్న వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
టిక్కెట్ల అమ్మకాలు మరియు టాప్-అప్ల కోసం డిజిటల్ మెషీన్ల ఏర్పాటు, వెబ్సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ల వంటి డిజిటల్ ఛానెల్ల వినియోగంతోపాటు మినిమం రీఛార్జిని తగ్గండం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.
ఇక టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా జరిగే మొత్తం టాప్-అప్ ల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదు అయింది. కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు 37 శాతం తగ్గగా.. డిజిటల్ లావాదేవీలు 6 శాతం తగ్గాయని ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!
- ఆహార వస్తువుల సరఫరా, ధరలపై ఆందోళన వద్దు..!!
- యాస్ ఐలాండ్ లో అటానమస్ టాక్సీల విస్తరణ..!!
- మక్కా, మదీనాలోని భవన యజమానులకు హెచ్చరిక జారీ..!!









