దుబాయ్ లో 20% పెరిగిన స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లు..!!
- August 07, 2025
దుబాయ్: దుబాయ్ లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్లలో 20 శాతం పెరుగుదల నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకుంటున్న వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
టిక్కెట్ల అమ్మకాలు మరియు టాప్-అప్ల కోసం డిజిటల్ మెషీన్ల ఏర్పాటు, వెబ్సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్ల వంటి డిజిటల్ ఛానెల్ల వినియోగంతోపాటు మినిమం రీఛార్జిని తగ్గండం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.
ఇక టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా జరిగే మొత్తం టాప్-అప్ ల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదు అయింది. కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు 37 శాతం తగ్గగా.. డిజిటల్ లావాదేవీలు 6 శాతం తగ్గాయని ఆర్టీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!