ఖతార్ లో 300 మెషిన్ గన్ బుల్లెట్లు సీజ్..!!
- August 08, 2025
దోహా: ఖతార్ లోకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 మెషిన్ గన్ బుల్లెట్లను ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది. అబు సమ్రా బార్డర్ క్రాసింగ్ ద్వారా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ కు చెందిన వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో దాదాపు 15 పెట్టేలలో AK47 రైఫిల్ కు చెందిన 300 మెషిన్ గన్ రౌండ్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న ప్రకటించలేదు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









