ఖతార్ లో 300 మెషిన్ గన్ బుల్లెట్లు సీజ్..!!
- August 08, 2025
దోహా: ఖతార్ లోకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 మెషిన్ గన్ బుల్లెట్లను ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది. అబు సమ్రా బార్డర్ క్రాసింగ్ ద్వారా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ కు చెందిన వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో దాదాపు 15 పెట్టేలలో AK47 రైఫిల్ కు చెందిన 300 మెషిన్ గన్ రౌండ్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న ప్రకటించలేదు.
తాజా వార్తలు
- సౌదీలో డ్రోన్ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!







