ఖతార్ లో 300 మెషిన్ గన్ బుల్లెట్లు సీజ్..!!
- August 08, 2025
దోహా: ఖతార్ లోకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 మెషిన్ గన్ బుల్లెట్లను ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది. అబు సమ్రా బార్డర్ క్రాసింగ్ ద్వారా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ కు చెందిన వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో దాదాపు 15 పెట్టేలలో AK47 రైఫిల్ కు చెందిన 300 మెషిన్ గన్ రౌండ్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న ప్రకటించలేదు.
తాజా వార్తలు
- అస్థిర వాతావరణం..రియాద్ లో స్కూల్స్ బంద్..!!
- కువైట్ నేవీ పెట్రోల్ బోట్ గరో, ఇండియన్ షిప్ కండక్ట్ జాయింట్ డ్రిల్..!!
- దర్బ్ అల్ సాయ్ ని సందర్శించిన పీఎం..!!
- సనద్ సేవా కేంద్రాల ల్యాబ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- బహ్రెయిన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ రూట్ మ్యాప్..!!
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!







