ఖతార్ లో 300 మెషిన్ గన్ బుల్లెట్లు సీజ్..!!
- August 08, 2025
దోహా: ఖతార్ లోకి అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 మెషిన్ గన్ బుల్లెట్లను ఖతార్ ల్యాండ్ కస్టమ్స్ విభాగం సీజ్ చేసింది. అబు సమ్రా బార్డర్ క్రాసింగ్ ద్వారా దేశంలోకి తరలిస్తుండగా పట్టుకున్నట్లు ప్రకటించారు. ఆపరేషన్ కు చెందిన వీడియోను తమ అధికారిక సోషల్ మీడియాలో అకౌంట్లో షేర్ చేశారు. ఇందులో దాదాపు 15 పెట్టేలలో AK47 రైఫిల్ కు చెందిన 300 మెషిన్ గన్ రౌండ్లు ఉన్నాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. కాగా, ఈ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా లేదా అన్న ప్రకటించలేదు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







