కటారాలో ఖతారీ, హైతియన్ సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్..!!
- August 08, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ క్రియేటివిటీ స్క్వేర్ ఎదురుగా ఉన్న భవనం 16లో “ఎ కల్చరల్ బ్రిడ్జ్ త్రూ ఆర్ట్” అనే కళాత్మక పెయింటింగ్ లను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కటారాలోని డిప్యూటీ జనరల్ మేనేజర్, మానవ వనరుల డైరెక్టర్ సైఫ్ సాద్ అల్-దోసారి, ఖతార్లోని హైతీ రిపబ్లిక్ రాయబారి జూనియర్ గుయిలౌమ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
క్యూరేటర్ రోక్సేన్ లెడాన్ పర్యవేక్షణలో హైతియన్ విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్ ఓల్ఫర్ గాంథియర్ ఈ పెయింటింగ్ రూపొందించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధానికి చిహ్నంగా ఈ పెయింటింగ్ ను భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్లోని హైతియన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







