కటారాలో ఖతారీ, హైతియన్ సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్..!!
- August 08, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ క్రియేటివిటీ స్క్వేర్ ఎదురుగా ఉన్న భవనం 16లో “ఎ కల్చరల్ బ్రిడ్జ్ త్రూ ఆర్ట్” అనే కళాత్మక పెయింటింగ్ లను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కటారాలోని డిప్యూటీ జనరల్ మేనేజర్, మానవ వనరుల డైరెక్టర్ సైఫ్ సాద్ అల్-దోసారి, ఖతార్లోని హైతీ రిపబ్లిక్ రాయబారి జూనియర్ గుయిలౌమ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
క్యూరేటర్ రోక్సేన్ లెడాన్ పర్యవేక్షణలో హైతియన్ విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్ ఓల్ఫర్ గాంథియర్ ఈ పెయింటింగ్ రూపొందించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధానికి చిహ్నంగా ఈ పెయింటింగ్ ను భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్లోని హైతియన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- విమానాల్లో సీట్ సెలెక్షన్ రూల్ పై కేంద్రం సరికొత్త నిర్ణయం!
- ఢిల్లీలో లక్షల సీసీ కెమెరాల తొలగింపు
- బిదియాలోని అల్ వాసిల్ పోర్ట్ అభివృద్ధికి ఒప్పందం..!!
- నేషనల్ ఎమర్జెన్సీ అలెర్ట్ సౌండ్స్ తో ఆటలు వద్దు..!!
- మక్కాలో సమ్మర్ కు కొత్త స్కూల్ టైమింగ్స్..!!
- హోర్ముజ్ జలసంధి ప్రమాదాలపై బహ్రెయిన్ ఆందోళన..!!
- కువైట్ విజిట్ వీసా గడువు మరో నెల పొడిగింపు..!!
- షార్జాలో వర్షపు నీటి మడుగులో మునిగి బాలుడు మృతి..!!
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం









