కటారాలో ఖతారీ, హైతియన్ సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్..!!
- August 08, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ క్రియేటివిటీ స్క్వేర్ ఎదురుగా ఉన్న భవనం 16లో “ఎ కల్చరల్ బ్రిడ్జ్ త్రూ ఆర్ట్” అనే కళాత్మక పెయింటింగ్ లను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కటారాలోని డిప్యూటీ జనరల్ మేనేజర్, మానవ వనరుల డైరెక్టర్ సైఫ్ సాద్ అల్-దోసారి, ఖతార్లోని హైతీ రిపబ్లిక్ రాయబారి జూనియర్ గుయిలౌమ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
క్యూరేటర్ రోక్సేన్ లెడాన్ పర్యవేక్షణలో హైతియన్ విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్ ఓల్ఫర్ గాంథియర్ ఈ పెయింటింగ్ రూపొందించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధానికి చిహ్నంగా ఈ పెయింటింగ్ ను భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్లోని హైతియన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- ఎలిమినేటర్లో హైదరాబాద్కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..
- ఏపీ ప్రభుత్వంతో BYST ఒప్పందం!
- ప్రధాని మోదీతో ముగిసిన సీఎం విజయ్ సమావేశం
- ఈద్ అల్-అధా శుభాకాంక్షలు తెలిపిన భారత రాయబారి పరామిత త్రిపాఠి..!!
- సుల్తాన్ ఖబూస్ మస్జీదులో ఈద్ ప్రార్థనలు చేసిన సుల్తాన్..!!
- మినాలో భద్రతను సమీక్షించిన ఇంటీరియర్ మినిస్టర్..!!
- లుసైల్ ప్యాలెస్లో ఈద్ అల్-అధా వేడుకల్లో పాల్గొన్న అమీర్..!!
- మనామా సూక్లో ఈద్ సందడి..జోరుగా సాగిన కొనుగోళ్లు..!!









