కటారాలో ఖతారీ, హైతియన్ సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్..!!
- August 08, 2025
దోహా: కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ క్రియేటివిటీ స్క్వేర్ ఎదురుగా ఉన్న భవనం 16లో “ఎ కల్చరల్ బ్రిడ్జ్ త్రూ ఆర్ట్” అనే కళాత్మక పెయింటింగ్ లను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కటారాలోని డిప్యూటీ జనరల్ మేనేజర్, మానవ వనరుల డైరెక్టర్ సైఫ్ సాద్ అల్-దోసారి, ఖతార్లోని హైతీ రిపబ్లిక్ రాయబారి జూనియర్ గుయిలౌమ్తో పాటు పలువురు పాల్గొన్నారు.
క్యూరేటర్ రోక్సేన్ లెడాన్ పర్యవేక్షణలో హైతియన్ విజువల్ ఆర్టిస్ట్, డిజైనర్ ఓల్ఫర్ గాంథియర్ ఈ పెయింటింగ్ రూపొందించారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధానికి చిహ్నంగా ఈ పెయింటింగ్ ను భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఖతార్లోని హైతియన్ రాయబార కార్యాలయాన్ని ప్రారంభించారు.
తాజా వార్తలు
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్