అల్-ఖురైనా పట్టణంలో బయటపడ్డ 50వేల సంవత్సరాల కళాఖండాలు..!!
- August 11, 2025
రియాద్ః రియాద్ లోని అల్-ఖురైనా 50వేల సంవత్సరాల నాటి కళాఖండాలు బయటపడ్డాయి. పట్టణంలోని ఒక పురావస్తు ప్రదేశంలో వీటిని గుర్తించినట్లు హెరిటేజ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురావస్తు ప్రాజెక్ట్ లో మట్టి పాత్రలు, రాతి పనిముట్లును గుర్తించినట్లు, వాటిలో కొన్ని 50వేల సంవత్సరాల నాటి మధ్య రాతి యుగానికి చెందినవని పేర్కొంది.
తవ్వకాల సందర్భంగా క్రీస్తుపూర్వం మూడవ మరియు రెండవ సహస్రాబ్ది నాటి సమాధులను పోలి ఉండే వృత్తాకార నిర్మాణాలు కూడా బయటపడ్డాయని తెలిపింది. ఆధునాతన పద్ధతులను ఉపయోగించి చారిత్రక, పువావస్తు ప్రదేశాలను గుర్తించి, తవ్వకాలు చేపడుతున్నట్లు కమిషన్ వెల్లడించింది. బయటపడ్డ పురావస్తు వస్తువులు, ఈ ప్రాంత ప్రాచిన సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







