ఖతార్ లో మెట్రో ప్రయాణీకులకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- August 13, 2025
దోహా: దోహా మెట్రోను ఉపయోగించే ప్రయాణికులందరు సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఓ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా క్యారీ చేయాలని, రైల్ డోర్స్ ఆటోమెటిక్ గా పనిచేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించింది. స్టేషన్లలో ప్రకటించే అన్ని సూచనలను పాటించాలని తెలిపింది.
ఇక అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయాన్ని కోరాలని, స్టేషన్లలో స్మోకింగ్ చేయవద్దని, ఎస్కలేటర్లను ఉపయోగించేటప్పుడు పిల్లల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలా సేఫ్టీ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని, సురక్షిత ప్రయాణాన్ని ఆస్వాదించాలని కోరింది.
తాజా వార్తలు
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!
- సౌత్ అల్ బతినా సమ్మర్ ఫోరమ్ కార్యకలాపాలు ప్రారంభం..!!
- 1 ట్రిలియన్ దిర్హమ్లను దాటిన దుబాయ్ బ్రాండ్ వాల్యూ..!!
- సముద్రంలో ఇద్దరిని రక్షించిన బోర్డర్ గార్డ్స్..!!
- రిటర్న్ టికెట్లతో దుబాయ్లో ఉచిత హోటల్ బస..ఎమిరేట్స్ ప్రత్యేక సమ్మర్ ఆఫర్
- NEET పునఃపరీక్షలో మొత్తం 30 మంది అరెస్టు







