ఖతార్ లో మెట్రో ప్రయాణీకులకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- August 13, 2025
దోహా: దోహా మెట్రోను ఉపయోగించే ప్రయాణికులందరు సేఫ్టీ గైడ్ లైన్స్ పాటించాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక రిమైండర్ జారీ చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఓ ప్రకటన జారీ చేసింది. వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా క్యారీ చేయాలని, రైల్ డోర్స్ ఆటోమెటిక్ గా పనిచేస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించింది. స్టేషన్లలో ప్రకటించే అన్ని సూచనలను పాటించాలని తెలిపింది.
ఇక అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయాన్ని కోరాలని, స్టేషన్లలో స్మోకింగ్ చేయవద్దని, ఎస్కలేటర్లను ఉపయోగించేటప్పుడు పిల్లల పట్ల అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలా సేఫ్టీ గైడ్ లైన్స్ ను ఫాలో కావాలని, సురక్షిత ప్రయాణాన్ని ఆస్వాదించాలని కోరింది.
తాజా వార్తలు
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!
- సౌదీలో జూలైలో 1.8 శాతానికి ద్రవ్యోల్బణం..!!
- ఖతార్లో వేసవి పనివేళలపై కార్మిక శాఖ కీలక ప్రకటన..!!
- ఎలక్ట్రానిక్ రికార్డుల తారుమారు కేసులో విచారణ..!!
- సమైల్లో ఇంధన స్టేషన్లో వాహనానికి మంటలు..!!
- విజయ్ సీఎం అయ్యాక రూ. లక్ష కోట్ల పెట్టుబడులు- TN CMO
- ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై కువైట్ ఫోకస్..!!
- దుబాయ్లో ‘Rent Now, Pay Later’ సేవ.. 12 నెలల వరకు వడ్డీ లేని వాయిదాలు
- మహబూబ్నగర్లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్







