భద్రాచలం రాములోరి ఆలయానికి ISO గుర్తింపు
- August 13, 2025
భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. 19001 ప్రమాణాలతో పాటు 22000 ఆహార భద్రత నిర్వహణ ప్రమాణాలను పాటిస్తున్నందుకు ఈ గుర్తింపు లభించిందని అధికారులు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా ఈ సర్టిఫికేట్ను కార్యనిర్వాహణ అధికారి ఎల్. రమాదేవి స్వీకరించారు. ఐఎస్ఓ డైరెక్టర్ శివయ్య అందించిన ఈ గుర్తింపు, దేవస్థానం సేవలు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు సూచిస్తుంది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి