కశ్మీర్కు అదనపు బలగాలు పంపిన కేంద్ర ప్రభుత్వం
- July 17, 2016
కశ్మీర్ లోయలో నిరసనలు జరుగుతున్న ప్రదేశానికి అదనంగా మరో రెండు వేల మంది సీఆర్పీఎఫ్ జవాన్లను కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపింది. మొత్తం 20 కంపెనీలను అక్కడికి తరలించినట్లు ఉన్నతాధికారి తెలపారు. ఒక కంపెనీలో వందమంది జవాన్లు వుంటారు. గత వారమే 2,800 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు సిబ్బందిని భద్రత కోసం పంపిన విషయం తెలిసిందే. హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్కౌంటర్ అనంతరం కశ్మీర్లో చెలరేగిన అల్లర్లలో 39 మృతిచెందగా దాదాపు 3,100 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







