రాజస్థానీ పాపడ్ కరివేపాకు
- July 17, 2016
ఇది అప్పడాల తో రాజస్తానివాళ్ళు చేసే కుర ,ఇదివరకు రోజుల్లో. అక్కడ. కూరలు దొరికేవి కావుట..ఎడారి ప్రాంతం,నీటి ఎద్దడి పంటలు పండించే వీలు. చాల తక్కువ వుండడం తో పప్పు దినుసులతో అంటే చానా , రజమ . ఆలు సెనగ పిండితో చేసే కూరలు వాళ్ళ సాంప్రదాయ. వంటలుగా ఉండేవి . తరువాత కేనాల్స్ తవ్వకా ఇపుడు కూరలు పండిస్తున్నరట, ఇక్కడ కూడా. ఎండాకాలం కూరలు దొరకనపుడు రొట్టెలకి ఇది బాగుంటుంది .
కావలసిన పదార్ధాలు..* అప్పడాలు* 3 టమోటాలు* నలుగు పచ్చిమిర్చ* అల్లం* జీలకర్* నూనె* ఇంగువ* కసురిమెంతి* ఉప్పు* పసుపు* కారం* దనియ పొడి
తయారీ విధానం.. * ముందుగా 4,5 అప్పడాలు కాల్చి పెట్టండి .
* ఆ తరువాత టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం తీసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
* ఇప్పుడు కడాయి పెట్టి రెండు టేబెల్ స్పూన్ల నూనెవేసి జీలకర్ర ,ఇంగువ, కసురిమెంతి వేసి వేగాక ,టమోటా రసం వేసి సరిపడా ఉప్పు పసుపు చెంచ దనియ పొడి ,అరచంచాకారం,వేసి బాగావేయించి అరా గ్లాస్ నీళ్ళు పోసి మూతపెట్టి మారగనీయాలి.
* ఈ లోగ కప్పుడు పెరుగులో కప్పు నీరు పోసి గిలకొట్టి చిక్కటి మజ్జిగ చేయండి .అపుడు కడాయి లో మరిగేనీళ్ళలో కొద్ది కొద్దిగా మజ్జిగ వేస్తూ కలుపుతూ వుండాలి.
* మంట తక్కువ మీద పెట్టి మజ్జిగ కలుపుతూ మరిగాక అప్పడాలు ముక్కలు వేసి మూతపెట్టి రెండు నిముషాలు ఉడికిస్తే అప్పడాలు మజ్జిగ పీల్చుకుంటాయి కొత్తిమీర జల్లి సెమి లిక్విడ్ గా వుండి రొట్టెలకి అప్పడాల వాసనతో కాస్త పుల్లగా,కరంగా బాగుంటుంది .మజ్జిగ తిప్పుతూ ఉండకపోతే విరిగి పోతుంది. చేసి చుడండి.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









